Exclusive

Publication

Byline

ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీలో లేఆఫ్స్: 2,500 మంది ఉద్యోగులపై వేటు.. అసలు కారణం ఏంటి?

భారతదేశం, మార్చి 5 -- ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంలో మళ్ళీ కుదుపు మొదలైంది. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం 'మోర్గాన్ స్టాన్లీ' (Morgan Stanley) పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది.... Read More


బీహార్ రాజకీయాల్లో పెను మార్పు: రాజ్యసభకు నితీష్ కుమార్.. సీఎం ఇన్నింగ్స్‌కు తెర

భారతదేశం, మార్చి 5 -- పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసు... Read More


నితీశ్ కుమార్ కీలక నిర్ణయం? రాజ్యసభకు బిహార్ సీఎం.. జేడీయూ భేటీతో దేశవ్యాప్త చర్చ

భారతదేశం, మార్చి 4 -- బిహార్ రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలే నిజం కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అ... Read More


రూపాయికి యుద్ధం సెగ.. డాలర్‌తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్టానికి పతనం.. కారణాలివే

భారతదేశం, మార్చి 4 -- పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రం కావడంతో భారత రూపాయి విలువ బుధవారం కుప్పకూలింది. ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు డిమాండ్ పెరగడంతో ర... Read More


ఎర్రటి తివాచీలా గుంటూరు మిర్చి పొలాలు: ఆనంద్ మహీంద్రా ఫిదా.. ఏపీ ప్రభుత్వానికి క్రేజీ ఐడియా

భారతదేశం, మార్చి 4 -- ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అద్భుతమైన విషయాలను పంచుకుంటారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన మిర్చి పొలాల వ... Read More


యుద్ధ మేఘాల సెగ: స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. పెట్రోనెట్, ఎంజీఎల్ షేర్లు విలవిల

భారతదేశం, మార్చి 4 -- పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో భారత స్టాక్ మార్కెట్ బుధవారం రక్తసిక్తమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు ఐదో రోజుకు చేరడం, ఉద్రిక్తతలు మరింత ముదిరే సూచనలు కనిపిస్తు... Read More


దుబాయిలోని కార్యాలయాలను మూసివేసిన ఎన్విడియా, వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చిన అమెజాన్

భారతదేశం, మార్చి 4 -- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో దుబాయ్‌లోని తన కార్యాలయాలను ఎన్విడియా తాత్కాలికంగా మూసివేసింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ మంగళవారం తెల్లవారుజామున ఉద్యోగులకు ఈమెయిల్ ... Read More


ఏఐ దెబ్బకు 4,000 మంది ఉద్యోగుల తొలగింపు: Block కంపెనీ సంచలన నిర్ణయం

భారతదేశం, ఫిబ్రవరి 27 -- శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం కొందరికి అవకాశాలను తెస్తుంటే, మరికొందరికి ఉపాధిని దూరం చేస్తోంది. ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం, స్క్వేర్ (... Read More


వెండిపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? సిల్వర్ ఈటీఎఫ్ (Silver ETF) అంటే ఏంటి? ఇందులో లాభాలు, రిస్క్‌లు ఇవే!

భారతదేశం, ఫిబ్రవరి 27 -- ముంబై: ప్రస్తుతం వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొన్న తరుణంలో, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండిపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపి... Read More


సీబీఐపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం: లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ అనడంపై అక్షింతలు

భారతదేశం, ఫిబ్రవరి 27 -- ఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఆయనతో పాటు బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత సహా 22 మందిని రౌస్ అవెన్యూ... Read More