Publication

Byline

ఐదేళ్లలోపు ఈపీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా? ట్యాక్స్ షాక్ తగిలే అవకాశం ఉంది జాగ్రత్త

భారతదేశం, మే 19 -- చాలామంది ఉద్యోగం మారినప్పుడు లేదా చిన్న చిన్న అవసరాల కోసం పీఎఫ్ (PF) డబ్బును తీసేస్తుంటారు. కానీ, ఐదేళ్ల నిరంతర సర్వీస్ పూర్తి కాకముందే డబ్బు విత్ డ్రా చేస్తే అది మీ ఆదాయానికి అదనంగ... और पढ़ें


హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు: కోకాపేట, హైటెక్ సిటీలో 'టేబుల్ స్పేస్' భారీ విస్తరణ

భారతదేశం, మే 19 -- భాగ్యనగరం ఐటీ, కార్పొరేట్ రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. కేవలం బహుళజాతి కంపెనీలే కాకుండా, వాటికి అవసరమైన ఆఫీస్ వసతులను కల్పించే 'మేనేజ్డ్ వర్క్ స్పేస్' సంస్థలు కూడా ఇక్కడ తమ పె... और पढ़ें


అత్యవసర నిధి ఎక్కడ ఉంటే మేలు? సేవింగ్స్ ఖాతా వర్సెస్ ఎఫ్‌డీ.. నిపుణుల మాట ఇదీ

భారతదేశం, మే 19 -- అత్యవసర నిధి అనేది ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో ప్రాథమికమైనది. ఆపద సమయంలో అప్పుల పాలు కాకుండా మనల్ని కాపాడే ఈ నిధిని ఎక్కడ దాచుకోవాలి? కేవలం డబ్బు ఉండటమే కాదు, అది అవసరమైనప్పుడు వ... और पढ़ें


860 శాతం పెరిగిన షిప్పింగ్ ఈటీఎఫ్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం

భారతదేశం, మే 19 -- ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అతలాకుతలమవుతున్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన దారి కోసం వెతుకుతుంటారు. అయితే, 2026 ఫిబ్రవరిలో మొదలైన అమెరికా-ఇరాన్ యుద్ధం ఊహించని విధంగా ఒక రంగం... और पढ़ें


15 లక్షలు పెట్టి 'నీట్' పేపర్ కొన్నాడు.. కొడుక్కి వచ్చిన స్కోర్ ఎంతో తెలుసా?

భారతదేశం, మే 18 -- నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో ఇప్పుడు దేశవ్యాప్తంగా 'బివాల్ కుటుంబం' పేరు మారుమోగిపోతోంది. రాజస్థాన్‌లోని సీకర్‌కు చెందిన ఈ కుటుంబం, పేపర్ లీక్ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించినట... और पढ़ें


బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ వచ్చేసింది! మారనున్న రైల్వే ముఖచిత్రం

భారతదేశం, మే 18 -- దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హై-స్పీడ్ రైలు' కల నిజమయ్యే సమయం దగ్గరపడుతోంది. ప్రతిష్ఠాత్మకమైన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి తొలి అధికారిక ఫొటోను రైల్వే... और पढ़ें


మంట పుట్టిస్తున్న వంట నూనె ధరలు: ఇంధనంగా పామ్ ఆయిల్.. భారతీయుల జేబుకు చిల్లు

భారతదేశం, మే 18 -- వంట నూనెగా మనం వాడుతున్న పామ్ ఆయిల్, ఇప్పుడు ఇంధనంగా (Biodiesel) మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా పామ్ ఆయిల్ ఎగుమతుల్లో ఇండోనేషియా, మలేషియాలదే అగ్రస్థానం. ఈ రెండు దేశాలు తమ పెట్రోల్, డీజ... और पढ़ें


బెంగళూరు కేఫ్‌లు వెలవెల.. ఇరాన్ యుద్ధం మన జేబులకు చిల్లు పెడుతోందా? నెటిజన్ల ఆందోళన

భారతదేశం, మే 18 -- ఐటీ హబ్ బెంగళూరులో విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడిన జనం.. ఇప్పుడు ఖర్చు తగ్గించుకుంటున్నారా? అవుననే అంటున్నాయి నగరంలోని తాజా పరిస్థితులు. ఒకప్పుడు కిక్కిరిసిపోయే పబ్‌లు, టిఫిన్ సె... और पढ़ें


నీట్ పేపర్ లీక్ గుట్టు రట్టు: బ్యూటీ పార్లర్ కేంద్రంగా కుట్ర.. ఎన్టీఏ అధికారుల హస్తం

భారతదేశం, మే 18 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ (CBI), ఈ కుట్ర వెనుక ఉన్న మూడు అంచెల వ్యవస్థను ఛేదించింది. కేవలం మధ్యవర్తులే కాకుండా, నేషనల్ టెస... और पढ़ें


బెయిలు హక్కు.. నిర్ధోషి అని తేలేవరకు విచారణ ఖైదీగా ఉంచడం సరికాదు: సుప్రీంకోర్టు

భారతదేశం, మే 18 -- "బెయిల్ మంజూరు చేయడం అనేది ఒక సాధారణ పద్ధతి.. జైల్లో ఉంచడం అనేది కేవలం ఒక అసాధారణ చర్య మాత్రమే" అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సయ్యద్ ఇఫ్తికార్ ఆండ్రాబీ... और पढ़ें